మహా పుష్కరాల్లో నాలుగోరోజు
గోదావరి మహా పుష్కరాలు పూర్తయ్యేవరకూ రాజమండ్రిలోనే బస చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోమారు పునరుద్ఘాటించారు, గోదావరి మహా పుష్కరాల ఈ నెల 25న ముగుస్తాయి. జూలై 26న ముఖ్యమంత్రి విందు ఏర్పాటుచేస్తున్నారు. పుష్కరాల...
గోదావరి పుష్కర శోభ – రెండవ భాగము
గోదావరి మాత గొప్పతనాన్ని చాటిచెప్పేలా తీసిన ఈచిత్రాలు గోదావరి మహా పుష్కరానికే తలమానికంగా నిలుస్తాయి. ప్రతి చిత్రం మకుటాయమానం, అపురూపం.. ఈ చిత్రాలను మీరు ఆస్వాదించండి. పదిమందికీ పంచండి.
మీ ముందుకు రెండవ భాగము!
గోదావరి మహా పుష్కరం 2015 పరిచయం – వీడియో
గోదావరి మహా పుష్కరం 2015 జూలై 14 నుంచి 25జూలై 15 వరకూ జరుగుతోంది. గోదావరి నదికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఈసారి వచ్చిన పుష్కరాలకు ఎంతో విశిష్టత...
గోదావరి పుష్కర శోభ – మొదటి భాగము
గోదావరి మాత గొప్పతనాన్ని చాటిచెప్పేలా తీసిన ఈచిత్రాలు గోదావరి మహా పుష్కరానికే తలమానికంగా నిలుస్తాయి. ప్రతి చిత్రం మకుటాయమానం, అపురూపం.. ఈ చిత్రాలను మీరు ఆస్వాదించండి. పదిమందికీ పంచండి.
గోదావరి మహా పుష్కరం 2015 శుభాకాంక్షలు – చంద్రబాబు
గోదావరి మహా పుష్కరం 2015 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు, ప్రతి ఒక్కరూ గోదావరి మాతకు నమస్కరిస్తూ పుణ్యస్నానాలు ఆచరించాలని ఆయన కోరారు. తమ కుటుంబంతో...
రెండోరోజు పుష్కరాలు విజయవంతం
మొదటిరోజు రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఘటన ఊహించనిది. 27 మంది యాత్రీకులు చనిపోవడం విచారకరం. వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన సహాయచర్యలు తీసుకోగలిగాం. కంట్రోల్ రూం నుంచి అన్ని చర్యలు తీసుకుని పరిస్థితిని...
గోదావరి తల్లికి నీరాజనాల నిత్యహారతి
మునుపెన్నడూ లేని విధంగా గోదావరి మాతకు నిత్యహారతితో నీరాజనాలు పలుకుతున్నారు. సంప్రదాయబద్ధంగా సాగే ఈ నిత్యహారతితో గోదావరి తల్లి ధగధగా మెరిసిపోతోంది. ఆ మెరుపులు కనులారా తిలకించి పులకించాల్సిందే.ప్రతిరోజూ క్రమం తప్పకుండా సాగే...
ఒకే ఘాట్ కు ఎక్కువమంది రావద్దు – చంద్రబాబు
రాజమండ్రి కోటిలింగాల పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఈ విషాదంపై మీడియాతో మాట్లాడుతూ కంటతడిపెట్టారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సంతాపం తెలిపారు. ఈ...
గోదావరి మహా పుష్కర సంరంభం ఆరంభం
ఏడాదిగా ఎదురుచూస్తున్న మహా పుష్కర సంరంభం కనుల పండువగా ప్రారంభమయ్యాయి. సోమవారం సాయంత్రం పుష్కర ఘాట్ లో లక్ష ఒత్తులు వెలిగించి గోదావరి తల్లికి దీపారాధన చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. అనంతరం...
గోదావరి మహా పుష్కరం 2015 కి స్వాగతం
గోదావరి మహా పుష్కరం 2015 కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాదరంగా స్వాగతం పలుకుతోంది. ఈ పుష్కరాలు 13 జిల్లాల సమాహారమయిన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని, కీర్తిని నలుదిశలా చాటిచెబుతుంది. రెండు గోదావరి జిల్లాలకు ఇది...